28.7 C
Hyderabad
April 26, 2024 07: 53 AM
Slider కడప

అమరావతి రైతులకు భత్యాల చెంగలరాయుడు మద్దతు

bhatyala 25

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రైతులకు రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్  భత్యాల చెంగల రాయుడు మద్దతు తెలిపారు. మంగళవారం రాజధాని రైతులకు మద్దతుగా మందడం వెళ్లి రైతులు చేస్తున్న 70వ రోజు దీక్షలో ఆయన పాల్గొన్నారు. రైతులకు సంఘీభావం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రు, మాజీ ఎమ్మెల్సీ దీపక్ ,లీగల్ సెల్ డి.వెంకటేశ్వరావ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఏం చేయాలో చేసి చూపిస్తా

Satyam NEWS

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి రెండో నోటీసు

Bhavani

ఉప్పల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విభాగం జలమండలికి అప్పగింత

Satyam NEWS

Leave a Comment