38.2 C
Hyderabad
April 29, 2024 11: 11 AM
Slider నల్గొండ

హుజూర్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్ బహుకరణ

#MLASaidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి నూతన అంబులెన్స్ బహుకరించారు.

ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ కే‌టి‌ఆర్ జన్మదిన సందర్భంగా Gift A Smile లో భాగంగా ఈ అంబులెన్స్ ను 22 లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశామని, కరోనా సమయంలో సేవలు అందించిన పిదప హుజూర్ నగర్  ప్రభుత్వ  ఆస్పత్రిలో సేవలు అందించేందుకు  తీసుకువచ్చామని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వర రావు, ఎం‌పి‌పి గుడెపు శ్రీను, పట్టణ పార్టీ అధ్యక్షుడు చిట్యాల అమరనాద్ రెడ్డి, ఇతర మండలాల ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

దొంగనోట్ల కేసులో వైసీపీ మహిళానేత అరెస్టు

Satyam NEWS

అవినీతి ఫైళ్లను పాతరేస్తున్న పాత అధికారులు

Satyam NEWS

షర్మిల పాదయాత్ర చేస్తే బీఆర్ఎస్ కు వణుకు

Satyam NEWS

Leave a Comment