40.2 C
Hyderabad
April 26, 2024 13: 59 PM
Slider పశ్చిమగోదావరి

ఆసుపత్రి భవనం పైనుంచి దూకి కరోనా పేషెంట్ ఆత్మహత్య

Suicide

పశ్చిమగోదావరి  జిల్లాలోని ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. కరోనా సోకిన ఒక రోగి నిరాశతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వంగాయిగూడెంకు చెందిన లంకపల్లి రంగారావు (45) కరోనా సోకడంతో ఆశ్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అతను భవనం పైనుంచి దూకాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి  చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కరోనా పేషెంట్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.

Related posts

రంగారెడ్డి జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Satyam NEWS

కరోనా కు లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు

Satyam NEWS

నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ MLC అభ్యర్థిని గెలిపించాలి

Satyam NEWS

Leave a Comment