40.2 C
Hyderabad
April 29, 2024 15: 24 PM
Slider హైదరాబాద్

అన్నపూర్ణా క్యాంటిన్ ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే

#MagantiGopinath

లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా నిత్యం ప్రజలకు ఆహార పంపిణీ చేస్తున్న హైదరాబాద్ జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ నేడు నూతనంగా అన్నపూర్ణ క్యాంటీన్ ను ప్రారంభించారు. వెంగళ్ రావు నగర్ డివిజన్ లోని యాదగిరి నగర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు అన్నపూర్ణా క్యాంటిన్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.

దీని ద్వారా 300 మంది నిరుపేదలకు, వలస కూలీల కు ఉదయం, సాయంత్రం అన్నం అందిస్తున్నట్లు తెలిపారు. లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఎవరూ ఇబ్బంది పడవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షురాలు దేదీప్య వేణుగోపాల్ యాదవ్ తదితర టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Related posts

Protest: పంచాయతీ కార్యదర్శిని బదిలీ చేయొద్దు

Satyam NEWS

ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలకు కార్యాచరణ ప్రణాళిక

Bhavani

రెస్పాన్స్ బిలిటీ: పల్స్ పోలియోపై విద్యార్ధుల ప్రతిజ్ఞ

Satyam NEWS

Leave a Comment