సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టును శుక్రవారం ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మంత్రులు పేర్నినాని, కొడాలినాని, చీప్ విప్ ఉదయభాను, మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు సందర్శించారు.
అనంతరం కృష్ణ జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి ఎత్తిపోతల పథకానికి మంత్రులు శంకుస్థాపన చేశారు.