28.7 C
Hyderabad
April 26, 2024 08: 34 AM
Slider కృష్ణ

పులిచింతల ప్రాజెక్టును సందర్శించిన ఏపీ మంత్రి వర్గం

#APMinisters

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టును శుక్రవారం ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్,  మంత్రులు పేర్నినాని, కొడాలినాని, చీప్ విప్ ఉదయభాను, మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు సందర్శించారు.

అనంతరం కృష్ణ జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి ఎత్తిపోతల పథకానికి మంత్రులు శంకుస్థాపన చేశారు.

Related posts

SBI ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం

Satyam NEWS

సమ్మెలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కూడా పాల్గొంటారు

Satyam NEWS

తాగి బైక్ నడిపిన ఘటనలో ఇద్దరు మృతి

Satyam NEWS

Leave a Comment