37.2 C
Hyderabad
April 30, 2024 12: 06 PM
Slider శ్రీకాకుళం

ఏపీలో మంత్రి, స్పీకర్ కార్యాలయాల మూసివేత

#Tammineni Seetaram

ఏపిలో కరోనా భయం రాజకీయ నాయకులను వెంటాడుతోంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వ పెద్దల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో నేటి నుంచి క్యాంపు కార్యాలయాలు మూసివేయాలని స్పీకర్, ఓ మంత్రి నిర్ణయం తీసుకున్నారు.

మంత్రి ధర్మాన కృష్ణ‌దాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం క్యాంపు కార్యాలయాలు నేటి నుంచి మూసివేశారు. గురువారం నుంచి తమని కలిసేందుకు 15 రోజులు వరకు  ఎవరూ రావద్దని ప్రకటన విడుదల చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Related posts

నిబంధనలను పాటిస్తూ కొత్త సంవత్సర వేడుక నిర్వహించుకుందాం

Satyam NEWS

చేనేత కార్మికుల్ని అణచివేస్తున్న కేంద్ర ప్రభుత్వం

Satyam NEWS

ఢిల్లీలో శాంతిభద్రతలు ఎక్కడున్నాయి ఎల్ జీ?

Satyam NEWS

Leave a Comment