సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ, మండలం గొపాలపురం గ్రామానికి చేందిన అపరంజి ట్రస్ట్ ఆద్వార్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడ హుజుర్ నగర్ పట్టణంలో అపరంజి ట్రస్ట్ ద్వారా చలివేంద్రం ఏర్పాటు చేసి ఉచిత మజ్జిగ,మంచి నీరు ఏర్పాటు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని మండల తహిసిల్దార్ వజ్రాల జయశ్రీ చేతుల మీదుగా ప్రారంబించారు. ఈ సందర్భంగా జయశ్రీ మాట్లాడుతు అపరంజి ట్రస్ట్ ద్వార హుజుర్ నగర్ పాత బస్టాండ్ ఆవరణంలో చేస్తున్న నిత్య అన్నదాన కార్యక్రము,ఉచిత మజ్జిగ,మంచి నీరు అందించే కార్యక్రమాలు పేద ప్రజలకి,దిక్కులేని వారికి,వృద్దులకి హుజుర్ నగర్ పట్టణంలో పలు హస్పటలల్స్ కి వచ్చె పేషేంట్లకి చాల ఉపయెగంగా ఉందన్నారు.ట్రస్ట్ చైర్మన్ మన్నురి కాశయ్య,ట్రస్టు సభ్యులను జయశ్రీ అబినందించారు.
ఈ కార్యక్రమంలో సుజాత, మంగయ్య,సుర్యానారాయణ,సీనియర్ అసిస్టెంట్ గాలి శ్రీనివాస్,అరుణ్, జరినాబేగం తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్