29.7 C
Hyderabad
May 4, 2024 05: 07 AM

Author : Satyam NEWS

29115 Posts - 23 Comments
Slider విజయనగరం

విజయనగరం జిల్లాలో జులై 8న రైతు భ‌రోసా కేంద్రాలు ప్రారంభం

Satyam NEWS
రానున్న రోజుల్లో  రైతు సంక్షేమానికి, వ్య‌వ‌సాయ రంగానికీ రైతు భ‌రోసా కేంద్రాలు కేంద్ర‌బిందువు కానున్నాయ‌ని, వ్య‌వ‌సాయ‌శాఖ క‌మిష‌న‌ర్ హ‌నుమంతు అరుణ్‌కుమార్ అన్నారు. విజయనగరం జిల్లా కు వచ్చిన కమీషనర్ వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా...
Slider విజయనగరం

నైట్ కర్ఫ్యూ అమలుపై విజయనగరం ఎస్ పి క్షేత్ర స్థాయి పరిశీలన

Satyam NEWS
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న కర్ఫ్యూ అమలు తీరును పర్యవేక్షించేందుకు విజయనగరం జిల్లా ఎస్పీ రాత్రి నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించారు. అప్పటివరకు డీపీఓలో హెచ్ సీల బదిలీల...
Slider ప్రత్యేకం

కాపుకులస్తుల్ని దారుణంగా తిట్టిన అంబటి రాంబాబు

Satyam NEWS
కులాల కుమ్ములాటలో ముందుండే వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు తమ సొంత కులం వారినే దారుణంగా తిడుతున్నారు. అధికారంలో ఉన్న కులం వారికి చేరువ కావాలంటే ఇంత కన్నా మార్గం...
Slider విజయనగరం

Vijayanagaram Police: 55 మంది హెచ్ సీలకు కోరుకున్న చోటుకే బదిలీ

Satyam NEWS
విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి..నిష్పక్షపాతంగా పోలీసు సిబ్బంది కి అందులో హెచ్ సీలకు వారు కోరిన విధంగా నే బదిలీలు చేసారు. జిల్లాలో ఏజన్సీ ప్రాంతాల్లో మూడు ఏళ్లకు పైబడి, మైదాన ప్రాంతాల్లో ఐదు...
Slider మెదక్

నేను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు కరెక్టు కాదు

Satyam NEWS
ఇటీవల తను బీజేపీ లో చేరుతున్నట్లు  సోషల్  మిడియాలో వస్తున్న ప్రచారాన్ని జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్ తీవ్రంగా ఖండించారు.  అది పూర్తిగా అవాస్తవంఅని, తనపై వస్తున్న దుష్ప్రచారాలపై చట్టపరమైన  చర్యలు తీసుకుంటాని ఆయన...
Slider పశ్చిమగోదావరి

వైద్య కాంట్రాక్ట్ సిబ్బందికి అలవెన్సులు ఇవ్వండి

Satyam NEWS
వైద్య ఆరోగ్య శాఖ కాంట్రాక్టు వైద్యసిబ్బంది దుర్భర పరిస్థితులను అర్థం చేసుకుని నిలిపివేసిన అలవెన్స్ లను పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ బట్టు విజయవర్ధన్ బాబు కోరారు. పశ్చిమ గోదావరి...
Slider చిత్తూరు

నాగాలమ్మ దేవాలయాన్ని పునర్ నిర్మించిన ఎమ్మెల్యే రోజా

Satyam NEWS
చిత్తూరు జిల్లా నగరిలో పాడుబడిన నాగాలమ్మ దేవాలయాన్ని శాసనసభ్యురాలు ఆర్ కె రోజా పునర్ నిర్మించారు. నగరి దేశమ్మ దేవాలయంలో భాగంగా ఉన్న నాగాలమ్మ గుడిని చాలా కాలంగా పాడుబడి ఉన్నది. నాగాలమ్మను ఆరాధ్య...
Slider మహబూబ్ నగర్

పంచవటి హాస్పిటల్ పై కమిషన్ కు రాచాల ఫిర్యాదు

Satyam NEWS
మహాబుబునగర్ జిల్లాలో గల పంచవటి ఆసుపత్రిని సీజ్ చేసి, యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు కోవిడ్ రోగులతో నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన బిల్లులను తిరిగి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని బీసీ...
Slider విజయనగరం

అశోక్ గజపతి రాజును మళ్లీ అవమానించిన ప్రభుత్వం

Satyam NEWS
మాన్సాస్ ట్ర‌స్ట్ (మ‌హ‌రాజా అల‌క్ నారాయ‌ణ ఆర్డ్స్ అండ్ సైన్స్  ట్ర‌స్ట్ చైర్మ‌న్ గా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఒక్క రోజు ముందే సింహాచ‌లం అప్స‌న్న‌ను ద‌ర్శించుకున్న...
Slider ప్రత్యేకం

నిర్మలమ్మా… ఆత్మనిర్భర్ భారత్ ఆదుకోవడం లేదమ్మా

Satyam NEWS
ఆత్మ నిర్భర్ భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్కీమ్ తో చిన్ని మధ్య తరహా పరిశ్రమలకు ఏ మాత్రం మేలు కలగడం లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కరోనా లాక్ డౌన్...