కడప జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం రైతు దగా దినోత్సవం ను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు ఆధ్వర్యం లో టీడీపీ శ్రేణులు నిర్వహించారు. దెబ్బ తిన్న...
రానున్న రోజుల్లో రైతు సంక్షేమానికి, వ్యవసాయ రంగానికీ రైతు భరోసా కేంద్రాలు కేంద్రబిందువు కానున్నాయని, వ్యవసాయశాఖ కమిషనర్ హనుమంతు అరుణ్కుమార్ అన్నారు. విజయనగరం జిల్లా కు వచ్చిన కమీషనర్ వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా...
గ్రామ భారతి మరియు మన ఊరు మన బాధ్యత సంయుక్త ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకృతి రైతు కుటుంబాలను ప్రకృతి ప్రేమికులను హైదరాబాదులో నేడు ఘనంగా సత్కరించారు. ప్రకృతి వ్యవసాయాన్ని చేసి రైతులను...
ఎన్ సి ఆర్ బి (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో) నివేదిక ప్రకారం 2019 లెక్కల ప్రకారం దేశంలో మొత్తం 10,281 మంది రైతులు , రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం...