మా అభిమాన నటుడు నందమూరి బాలకృష్ణ జోలికొస్తే వైసీపీ మంత్రులను నాయకులను తరిమి తరిమి కొడతామని బాలకృష్ణ అభిమాన సంఘం అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పిరయ్య అన్నారు ఆదివారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నందమూరి వంశం చరిత్ర గల వంశమని మీ నాయకుడు మీ మాదిరిగా నేరచరిత్ర కలిగిన వంశం కాదని అన్నారు
బాలకృష్ణ గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని అన్నారు తమ మంత్రి పదవులు కాపాడుకోవడానికి మంత్రి జోగి రమేష్ అడ్డమైన కుతలు కోస్తే నిన్ను తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు యూనివర్సిటీ పేరు మార్చినందుకు బాలకృష్ణ ట్విట్ చేస్తే వ్యక్తిగతంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదని వెదవ చేష్టలు మాని బుద్ధిగా ప్రజా సేవ చేయాలని అన్నారు
బూతులు మాట్లాడటం తమకువచ్చని మేము మాట్లాడితే మీరు తట్టుకోలేరని అన్నారు అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాల్లో జోక్యం చేసుకోలేద ని అదే మీ నాయకుడు తండ్రి సీఎం గా ఉన్నప్పుడు లక్ష కోట్లు సంపాదించి సిబిఐ ఈడీ కేసుల్లో 18 నెలలు జైలు జీవితం గడిపినడ నీ అలాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యమని అన్నారు
బాలకృష్ణ జోలికొస్తే ఆయనకున్న లక్షలాది అభిమానుల ఆగ్రహానికి గురికాక తప్పదని 2024 ఎన్నికల్లో మీ ఓటమి తప్పదని టిడిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని కాపాడే వాడే ఉండడని ప్రజలు కూడా మీ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీం ఖాసిం అఫ్జల్ రమణ చికెన్ భాష పాల్గొన్నారు