37.2 C
Hyderabad
April 30, 2024 12: 40 PM
Slider గుంటూరు

ఆర్థిక ఇబ్బందులతో బాపట్లలో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య

#Suicide

బ్యాంకు అసిస్టెంట్‌ మేనేజర్‌ బలవన్మరణానికి పాల్పడిన ఘటన బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలో చోటుచేసుకుంది. తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన బొల్లి దివ్యవాణి (31) నగరం మండలం మట్లాపూడిలోని ఇండియన్‌ బ్యాంక్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తోంది. ఐదేళ్లుగా ఇదే ప్రాంతంలో పలు బ్రాంచీల్లో పనిచేసిన దివ్యవాణి ఆర్ధిక ఇబ్బందులతో బలవన్మరణానికి పాల్పడ్డారు.పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

బద్వేలు ఉపఎన్నికలో వైస్సార్సీపీ కక్కుర్తి రాజకీయాలు

Satyam NEWS

సమాజ రక్షణలో పోలీస్ సేవలు మరువలేనివి

Murali Krishna

ఖమ్మంలో సూపర్‌ స్ప్రెడర్లకు వాక్సినేషన్ కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment