29.7 C
Hyderabad
April 29, 2024 07: 47 AM
Slider ముఖ్యంశాలు

ఏపీ లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర

#rahul

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటక నుంచి ఏపీలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ కి కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కేవీపీ, శైలజానాథ్, రఘువీరారెడ్డి, సుబ్బరామిరెడ్డి, తులసిరెడ్డి, రుద్రరాజు, కనుమూరి బాపిరాజు సహా పలువురు తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు పాల్గొన్నారు. ఈనెల 21 వరకు నాలుగు రోజుల పాటు 119 కిలోమీటర్ల మేర ఏపీలో రాహుల్ గాంధీ పాదయాత్ర ఆంధ్ర ప్రదేశ్ లో సాగనుంది. తిరిగి ఈనెల 22న కర్ణాటకలోని రాయచూర్‌లోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది.

Related posts

గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్

Satyam NEWS

మంత్రి కాన్వాయ్ ని ఢీకొన్న ద్విచక్ర వాహనం

Satyam NEWS

మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన కనకదుర్గ అమ్మవారు

Satyam NEWS

Leave a Comment