రాహుల్ గాంధీ కొనసాగుతున్న భారత్ జోడో యాత్రకు సమాంతరంగా 2024 లోక్సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించేలా కాంగ్రెస్ వ్యూహం పన్నుతోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ప్రజలు కనెక్ట్ అయ్యి మద్దతు ఇస్తున్న...
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో...
దీపావళి పండగ సందర్భంగా విరామం తీసుకున్న అనంతరము రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో పునర్ ప్రారంభం కానున్నదని టిపిసిసి మాజీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అక్టోబర్...
దేశ సమైక్యత, సమగ్రత కోసం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించిన సందర్భంగా నారాయణపేట జిల్లా, గుడబల్లేరు గ్రామంలోని కృష్ణానది బ్రిడ్జి పైన రాహుల్ గాంధీ...
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటక నుంచి ఏపీలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కి కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు...
అక్టోబర్ 15న కర్ణాటక రాష్ట్రం లోని బళ్ళారిలో భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సోనియాగాంధీ , రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ, చత్తీస్ ఘడ్...
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రకు ఒక నెల పూర్తయింది. ప్రస్తుతం, ఈ యాత్ర కర్ణాటకలోని మాండ్యలో ఉంది. ఇందులో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సోనియా గాంధీ కూడా పాల్గొన్నారు. ఈ...
కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తున్నది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని ఈడీ కార్యాలయంలో విచారణకు పిలవడాన్ని కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అక్టోబర్ లో...