30.7 C
Hyderabad
April 29, 2024 05: 53 AM
Slider జాతీయం

బిజెపి మైనారిటీ మోర్చా అధ్యక్షుడితో రహ్మతుల్లా భేటీ

#BJPMinarityMorcha

బిజెపి మైనారిటీ మోర్చా అధ్యక్షుడు జమాల్ సిద్ధికీని నేడు మైనారిటీ మోర్చా జాతీయ నాయకుడు షేక్ రహ్మతుల్లా కలిశారు. దేశంలో ముస్లిం లు ఎదుర్కొంటున్న సమస్యలపై వారు చర్చించారు.

కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన రోజువారీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సహాయాన్ని అందరికి అందే విధంగా చూడాలని వారు నిర్ణయించారు.

జమాల్ సిద్ధికీని కలిసిన వారిలో షేక్ రహ్మతుల్లా తో బాటు వక్ఫ్ బోర్డు సభ్యుడు హనీఫ్ అలీ, తెలంగాణ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు అఫ్సర్ పాషా తదితరులు కూడా ఉన్నారు.

Related posts

లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్న వారిపై పోలీసు కేసు

Satyam NEWS

బి‌ఆర్‌ఎస్ తో పొత్తు లేదు

Murali Krishna

హుజూర్ నగర్ పట్టణంలో బిజెపి బలోపేతానికి కృషి

Satyam NEWS

Leave a Comment