29.2 C
Hyderabad
March 24, 2023 21: 53 PM
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

ఏపి సిఎం ఇంటి ప్రాంతంలో పేలుడు

bomb explossion

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నివశిస్తున్న ప్రాంతంలో కొద్ది సేపటి కిందట పేలుడు శబ్దాలు వినిపించడంతో ఒక్క సారిగా ఆ ప్రాంతం ఉలిక్కి పడింది. తాడేపల్లి పట్టణ పరిధిలోని కృష్ణానగర్ బొగ్గిళ్ళు కాలనీలో ఓ ఇంట్లో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో18 ఏళ్ల పింకీ అనే యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ ఇంట్లో ఉల్లి పాయ బాంబులు తయారు చేస్తున్నారంటూ స్థానికులు చెబుతున్నారు. 100 ఉల్లి పాయ బాంబులు చుడితే, 40 రూపాయల వస్తాయనే ఆశతో బాంబులు చుడుతున్నారని స్థానికులు అంటున్నారు. ఆ ఇంట్లో నిలవ ఉంచిన ఉల్లి పాయ బాంబులు పేలినట్లు సమాచారం. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు,ఆధారాలు సేకరిస్తున్నారు.

Related posts

చిన్నారులకు స్కూల్ బ్యాగ్స్ పంచిన V serve foundation

Satyam NEWS

హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర  మున్నూరు కాపుల  సంఘం

Satyam NEWS

విహారయాత్రలో విషాదం: నలుగురు గల్లంతు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!