38.2 C
Hyderabad
April 29, 2024 21: 22 PM
Slider ఆధ్యాత్మికం

తిరుచ్చి పై మాడ వీధుల్లో సౌమ్యనాధ స్వామి…

#sowmyanatha

అన్నమయ్య జిల్లా నందలూరు లోని శ్రీ సౌమ్యనాధ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలల్లో భాగంగా రెండవ రోజు ఉదయం శ్రీసౌమ్యనాధ స్వామి వారు తిరుచ్చి పై మాడ వీధుల్లో విహారించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామి వారిని పట్టు వస్త్రాలతో, స్వర్ణాభరణాలతో, వివిధ పుష్పాలతో నేత్రపర్వంగా అలంకార భూషితులై ఆశీనులైనారు. మంగళ వాయిద్యాలు,కోలాటాలు,డప్పు వాయిద్యాల మధ్య మాడ వీధుల్లో భక్తులు కు దర్శన మిచ్చారు. భక్తులు నారికేలం సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తుల గోవింద నామాలు కోలాహలం మధ్య తిరుచ్చి వేడుకగా సాగింది.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేడా బాస్కర్ రెడ్డి, ఆలయ సూపర్నిడెంట్ నటేష్ ,ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్ అర్చకులు సునీల్,సాయి తదితరులు పాల్గొన్నారు.

Related posts

మహిళా బిల్లు దేశ చరిత్రలోనే గొప్ప అధ్యాయం

Satyam NEWS

రాజంపేట లో టీడీపీ సాధన దీక్ష…

Satyam NEWS

మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా నార్వేకర్ ఎన్నిక

Satyam NEWS

Leave a Comment