అన్నమయ్య జిల్లా నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన సౌమ్యనాథ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సాయంకాలం శ్రీ స్వామినాథ స్వామి వారు వీణా పాణి అలంకారంలో ఉయ్యాలపై కొలువు తీర్చి వేద పారాయణం అన్నమాచార్య సంకీర్తన మంగళ వాయిద్యాలు నడుమ ఉంజల సేవ జరిగినది. అనంతరం హంస వాహనంపై స్వామినాథ స్వామి వారు వీణ పని అలంకారంలో నందలూరు మాడవీధి ఉత్సవం జరిగినది కోలాటాలు చెక్కభజన మంగళ వాయిద్యాలు నడుమ భక్తులు అడుగడుగునా శ్రీ సోమనాథ స్వామి వారికి కర్పూర నీరాజనాలు పలికారు మహా నివేదన కర్పూర హారతి భక్తులకు తీర్థ ప్రసాద వితరణ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని సోమనాథ స్వామి వారి దర్శించుకున్నారు.ఈ బ్రహ్మోత్సవాలల్లో ఎంపీపీ మేడా బాస్కర్ రెడ్డి, ఆలయసూపర్నిడెంట్ నటేష్,ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్ అర్చకులు సునీల్,సాయి తదితరులు పాల్గొన్నారు.
previous post