38.2 C
Hyderabad
April 29, 2024 12: 02 PM
Slider హైదరాబాద్

అంబర్ పేట్ లో బస్తీలో బిఆర్ఎస్ కార్యక్రమం

#amberpet

“బస్తీలో బిఆర్ఎస్” కార్యక్రమంలో భాగంగా అంబర్ పేట నియోజకవర్గం లో అంబర్ పేట నియోజకవర్గం మాజీ కార్పొరేటర్ పద్మావతి దుర్గాప్రసాద్ రెడ్డి పర్యటించారు. కొత్త దుర్గా నగర్ స్లం ఏరియా లో బస్తీ నివాసులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాలను గురించి వారికి వివరించారు. ప్రభుత్వం తరఫున సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బస్తీలో పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలకి చదువుల విషయంలో “సయోధ్య” ద్వారా అదనపు ట్యూషన్లు నిర్వహించి వారిని చదువులో ముందంజలో ఉండేలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

హైకోర్టు తీర్పులు జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టులాంటివి

Satyam NEWS

కేసీఆర్ కే కార్మికులు డెడ్ లైన్ పెట్టేరోజు వస్తుంది

Satyam NEWS

ఎల్‌నినో తో ప్రపంచమంతటా ప్రభావం

Bhavani

Leave a Comment