తిరుపతి జిల్లా పుత్తూరులో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. అన్నమయ్య జిల్లా, సుండుపల్లి మండలం, కరువుపల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని అరుణ జ్యోతి(20) పుత్తూరులో బీటెక్ చదువుతున్నది. కారణాలు తెలియదు కానీ ఆమె ఆత్మహత్య చేసుకున్నది. ఆమె ఆత్మహత్య పుత్తూరు, నారాయణవనం మండలం సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో తీవ్ర కలకలం రేపింది. అరుణ జ్యోతి అక్కడ ఫైనల్ ఇయర్ బీటెక్ చదువు తోంది.
previous post