40.2 C
Hyderabad
April 29, 2024 17: 38 PM
Slider కడప

ప్రధాని పిలుపు మేరకు దీపాలు చేతపట్టిన అకేపాటి

Aakepati Bhavan

దేశ ప్రధాని  నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాజంపేట మాజీ శాసనసభ్యులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి రాత్రి 9 గంటలకు కొవ్వొత్తులు వెలిగించారు. కడప జిల్లా రాజంపేట పట్టణం ఆకేపాటి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ  కరోనా నుండి మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మన జిల్లా కాపాడాల్సిన బాధ్యత మన మనదరిపైన ఉంది అని ఆయన అన్నారు.

కరోనా వ్యాధి అంటించుకునే  వ్యాధిని అని చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట రోటరీ క్లబ్ ఆఫ్ అన్నమయ్య సెక్రెటరీ, ప్రభుత్వ న్యాయవాది గురు ప్రతాప్ రెడ్డి,  పి ఆర్ ఓ మహేశ్వర్ రెడ్డి, డిసిఎంఎస్ చైర్మన్ దండు గోపి, ఊటుకూరు ఎంపిటిసి  శ్రీనివాసరాజు, పోలి మురళి మోహన్ రెడ్డి,  జహీద్ అలీ, జీవి సుబ్బరాజు, అమర్, కమలాకర్,  శీను తదితరులు పాల్గొన్నారు.

Related posts

చిన్నాన్న హంతకుల్ని పట్టుకోలేని నువ్వు….పవన్ పై కేసు పెడతావా?

Satyam NEWS

ఆదివాసీల భూములు తిరిగి ఇప్పించండి

Satyam NEWS

హైదరాబాద్ నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్

Satyam NEWS

Leave a Comment