27.7 C
Hyderabad
April 30, 2024 09: 15 AM
Slider హైదరాబాద్

కరోనావైరస్ కు ఉచితంగా హోమియో మందు పంపిణీ

mutha gopal

హైదరాబాద్ లోని ముషీరాబాద్ పరిధి కి చెందిన గాంధీనగర్ డివిజన్ లో కరోనావైరస్ నివారణకు ఉచితంగా హోమియో మందు పంపిణీ చేశారు. కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ  ఉచిత మందులు పంపిణీ కార్యక్రమాన్ని మాజీ హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రారంభించారు.

స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ ఈ మందులు అందరూ వాడాలని చెప్పారు. ముందుగానే ఈ హోమియో మందు వాడటం ద్వారా ఈ వైరస్ అనేది రాదు అని ఆయన అన్నారు. కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్ యువ నాయకుడు జై సింహ కార్యకర్తలు అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ హోమియో వైద్యుడు మూర్తి ఈ మందులను పంపిణీ చేశారు.

Related posts

ఏప్రిల్ 15 వరకు ఎవ్వరు కూడా బయటకు రావద్దు

Satyam NEWS

జెట్ స్పీడ్: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

Satyam NEWS

కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి

Satyam NEWS

Leave a Comment