బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన వారిపై కేసు నమోదు చేశామని వనపర్తి రూరల్ ఎస్.ఐ షేక్ షఫీ తెలిపారు. మర్రికుంట , నాగవరం బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారి గురించి సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్