26.7 C
Hyderabad
April 27, 2024 07: 09 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో మద్యం సేవించిన వారిపై కేసు

#wanaparthypolice

బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన వారిపై కేసు నమోదు చేశామని వనపర్తి రూరల్ ఎస్.ఐ షేక్ షఫీ తెలిపారు. మర్రికుంట , నాగవరం బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు.బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారి గురించి సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్

Related posts

సెయింట్ ఆన్స్ విద్యార్థిని రాష్ట్ర స్థాయి ఆటల పోటీలకు ఎంపిక

Satyam NEWS

శ్రద్ధ ను చంపిన వాడికి మరణ శిక్ష పడే అవకాశం ఉందా?

Bhavani

వేతనాల బిల్లును చించేసిన సర్పంచి భర్త

Satyam NEWS

Leave a Comment