వ్యాపారంలో బాగా రాణించాలనీ ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని రామంతాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ గంధం జోష్ణ నాగేశ్వరావు అన్నారు. ఆదివారం ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతపూర్ లోని గణేష్ నగర్ లో గంథం ఉపేందర్,గూడురు రామకృష్ణ అద్వర్యంలో ఏర్పాటుచేసిన “టీ మేట్స్ స్టాల్” ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా గంధం జోష్ణనాగేశ్వరావు హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమము లొ టిఆర్ఎస్ నేత గంధం నాగేశ్వరరావు, G.అనిల్ కుమార్,కంకిపాటి కిరణ్ కుమార్,ఎడ్ల రవికుమార్,కంకిపాటి శ్రీహరి,నవీన్ కుమార్,సునిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
next post