ఈ నెల 18న సత్యం న్యూస్ ఒక ప్రధాన వార్తను పోస్టు చేసింది. అదేమిటంటే ‘అమరావతి పేరు కూడా వినిపించకుండా పక్కా ప్లాన్’ అనే శీర్షికతో వచ్చింది. అమరావతి భూములను పేదలకు పంచి పెట్టేందుకు...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు ఎందుకు వచ్చాడు? డోనాల్ట్ ట్రంప్ ఏదైనా ఘనకార్యం సాధించాడా? లేదా మనకు ఏదైనా మేలు చేశాడా? లేదూ భారత్ ఏదైనా ఘన కార్యం సాధించిందా? ఇవేవీ...
ఆమ్రాబాద్ టైగర్ జోన్ ను ఛిద్రం చేస్తున్నారు. అయ్యో పాపం అని కూడా చూడకుండా అక్కడి నుంచి పులులను వెళ్లగొడుతున్నారు. చిన్న ప్రాణుల్ని చిదిమేస్తున్నారు. పర్యావరణాన్ని మగ్గబెడుతున్నారు. ప్రఖ్యాతి చెందిన ఆమ్రాబాద్ అభయారణ్యం అల్లాడిపోతున్నది....
పోస్టింగూ పోస్టింగూ గాలికి కొట్టుకుపోయావా? అంటూ సత్యం న్యూస్ జనవరి 18న ఒక పోస్టు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 55 మంది డిఎస్ పి స్థాయి పోలీసు అధికారులకు పోస్టింగ్ లు ఇవ్వడం...
ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్నది ప్రభుత్వమూ లేక ముఠా నాయకుల శిబిరమో అర్ధం కాక అక్కడి కార్పొరేట్ విద్యా సంస్థలు తల్లడిల్లి పోతున్నాయి. ఇప్పటికే అమరావతిని, ఐటి పరిశ్రమను, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తరిమి కొట్టిన...
అమరావతిని తరలించడమే కాదు అమరావతిని సర్వ నాశనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నది. అమరావతి అనే పేరు వినిపించకుండా చేసేందుకు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్...
అమరావతి అంశంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి జోక్యం చేసుకుంటుందని ఆశతో ఉన్నవారికి నిరాశ తప్పదు. ఒక్క అమరావతి విషయంలోనే కాదు, తెలుగు రాష్ట్రాలలో ఏ విషయంలో కూడా కేంద్రం జోక్యం చేసుకునే అవసరం...
ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏమిటి? భలే ప్రశ్న అడిగారండి, ఆ పార్టీ నాయకులకే తెలియడం లేదు మనకేం తెలుస్తుంది? కరెక్టుగా ఇదే జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి రెండు పడవలపై...
నేరస్తులు, ధనవంతులు, వ్యాపారస్తుల నుంచి రాజకీయాలు వేరు చేయడం సాధ్యమేనా? రాజకీయం ఒక ఖరీదైన వ్యాపారంగా మారిపోయి ఉన్న ఈ తరుణంలో సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నది. అందుకు న్యాయ వ్యవస్థను మనస్ఫూర్తిగా...
అరవింద్ కేజ్రీవాల్ బిజెపి పరువు తీయడమే కాదు బిజెపి నుంచి హిందూత్వ స్లోగన్ ను కూడా లాగేసుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఒక టెర్రరిస్టు అని బిజెపి నాయకులు విచ్చలవిడిగా చేసిన ఆరోపణలకు ఆయన వందేమాతరం...