39.2 C
Hyderabad
May 4, 2024 20: 04 PM

Category : ప్రత్యేకం

Slider ప్రత్యేకం

పేలిన నాటు తుపాకి.. వేటగాడు మృతి

Satyam NEWS
కామారెడ్డి జిల్లాలో నాటు తుపాకి పేలి ఓ వేటగాడు మృత్యువాత పడ్డాడు. మాచారెడ్డి మండలం సర్దాపూర్ తండాకు చెందిన బాణోత్ రావోజీ, బానోత్ రాంరెడ్డి, ఆశిరెడ్డి అనే ముగ్గురు వేటగాళ్ళు సోమార్ పేట అటవీప్రాంతంలో...
Slider ప్రత్యేకం

త్వరలో ఏపి  విశాఖ లో బిఆర్ యస్ సభ

Satyam NEWS
బిఆర్ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. తొలుత విశాఖపట్నంలో బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉందని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు....
Slider ప్రత్యేకం

తెలంగాణ పథకాలు దేశమంతా: కేసీఆర్

Satyam NEWS
తెలంగాణ పథకాలు దేశమంతా విస్తరిస్తా మని సీఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఖమ్మం లో జరిగిన బిఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాజకీయాలు జరుగుతుంటాయి. గెలుపు ఓటములు సహజం. కానీ భారత దేశం ,...
Slider ప్రత్యేకం

కేసీఆర్‌ మాకు పెద్దన్నలాంటి వారు

Satyam NEWS
కేసీఆర్‌ మాకు పెద్దన్న లాంటివారు అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అన్నారు. కంటి వెలుగు అద్భుతమైన కార్యక్రమం అని, కంటి వెలుగు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామని కేజ్రీవాల్‌ అన్నారు. ఢిల్లీ, పంజాబ్‌లోనూ ఈ...
Slider ప్రత్యేకం

బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ నుంచే ప్రారంభం

Satyam NEWS
ఖమ్మంలో నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్ సభపై ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం అశిలేశ్‌ యాదవ్‌ ప్రశంసలు కురిపించారు. ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇంత గొప్ప సభకు తనను ఆహ్వానించినందుకు సీఎం కేసీఆర్‌కు అఖిలేశ్‌ యాదవ్‌ కృతజ్ఞతలు...
Slider ప్రత్యేకం

చంద్ర‌బాబుని సీక్రెట్ గా క‌లుస్తున్న ఉన్న‌తాధికారులు!

Bhavani
ఏపీలో పొలిటిక‌ల్ ట్రెండ్ ఒక్క‌సారిగా మారిపోయింది. చంద్ర‌బాబు రాష్ట్ర‌వ్యాప్త ప‌ర్య‌ట‌న‌లు స‌క్సెస్ కావ‌డం రాజ‌కీయ వాతావ‌ర‌ణంపై అన్ని వ‌ర్గాల‌కు స్ప‌ష్ట‌త వ‌చ్చేస్తోంది. మ‌రోవైపు బాబు-ప‌వ‌న్ భేటీతో మ‌రింత క్లారిటీ అంద‌రికీ వ‌చ్చేసింది. టిడిపి ప్ర‌భుత్వం...
Slider ప్రత్యేకం

నిజాం వారసునికి అధికారికంగా అంత్యక్రియలు వద్దు

Satyam NEWS
ఆఖరి నిజాం మనుమడు ముకర్రమ్ రుూ అంత్యక్రియలను తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలనే నిర్ణయం సరికాదని విశ్వహిందూ పరిషత్ (VHP) తెలంగాణ రాష్ట్రం ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి అన్నారు. అలా...
Slider ప్రత్యేకం

మధ్యతరగతి మందహాసం!

Bhavani
మధ్యతరగతి కష్టాలు నాకు తెలుసంటూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి తాజాగా వ్యాఖ్యానించారు. పార్లమెంట్ లో ఈ మాటలు తరచూ ఆమె నుంచి వినపడుతూనే ఉంటాయి. త్వరలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు....
Slider ప్రత్యేకం

ప్రపంచ మాంద్యంలోనూ పెరుగుతున్న ఎగుమతులు

Satyam NEWS
వాణిజ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, డిసెంబర్ 2022లో భారతదేశ ఎగుమతులు 12.2 శాతం క్షీణించి 34.48 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే నెలలో ఇది 39.27 బిలియన్...
Slider ప్రత్యేకం

ప్రైవేట్‌ స్కూళ్ళను రద్దు చేయటమే పరిష్కారం!

Satyam NEWS
నాణ్యమైన విద్య అందాలంటే దేశంలో ప్రైవేట్‌ పాఠశాలలను పూర్తిగా రద్దు చేయడం ఒక్కటే పరిష్కార మార్గంగా కనపడుతుంది. అప్పుడు ముఖ్యమంత్రుల పిల్లలు, మనుమలూ మనుమరాళ్ళు, అధికారుల పిల్లలు, ధనవంతుల పిల్లలు, పేద వారి పిల్లలు...