34.2 C
Hyderabad
May 16, 2024 15: 27 PM

Category : చిత్తూరు

Slider చిత్తూరు

గోవిందా గోవింద: తిరుమల కొండపై వికటిస్తున్న కొత్త ప్రయోగాలు

Satyam NEWS
తిరుమల తిరుపతిలో శ్రీవారి దర్శనానికి ఇంత రద్దీ ఎందుకు ఉంది? బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత రద్దీ తగ్గాలి. అయితే అనూహ్యంగా బ్రహ్మోత్సవాల తరువాత భక్తుల రద్దీ పెరిగింది. కంపార్టుమెంట్లు నిండటమే కాకుండా ఐదారు కిలోమీటర్ల...
Slider చిత్తూరు

హిందువుల పట్ల విద్వేషం కక్కుతున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS
హిందువుల పట్ల వై ఎస్ జగన్ ప్రభుత్వం విద్వేషం కక్కుతున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. పండుగలు, పర్వదినాలు వచ్చినప్పుడు జగన్ ప్రభుత్వం అన్ని దేవాలయాల్లో రుసుములను భారీగా పెంచేసి భక్తులకు...
Slider చిత్తూరు

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

Satyam NEWS
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధ‌వారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. చక్రస్నానంనాటి సాయంకాలం ధ్వజావరోహణం యథావిధిగా చేస్తారు. ఇంతటితో బ్రహ్మోత్సవ యజ్ఞం మంగళాంతం అవుతుంది. ఎవరైతే బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకొంటారో వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య...
Slider చిత్తూరు

తిరుపతి ఫొటోగ్రాఫర్స్ సంఘానికి నూతన కార్యవర్గం

Satyam NEWS
తిరుపతి ఫోటోగ్రాఫర్స్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి గౌరవాధ్యక్షులుగా ఎన్నికైన రాజా స్టూడియో అధినేత రాజాకు రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అభినందనలు తెలిపారు. తిరుమల తిరుపతి తిరుచానూరు...
Slider చిత్తూరు

టాస్క్ ఫోర్సు దాడుల్లో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

Satyam NEWS
తిరుపతి, నంద్యాల జిల్లాలలో 31ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్సు ఎస్పీ మేడా సుందరరావు తెలిపారు. టాస్క్ ఫోర్సు హెడ్, కర్నూలు రేంజి డీఐజీ...
Slider చిత్తూరు

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు

Satyam NEWS
తిరుమల శ్రీ వారి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు జిల్లా  ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి తెలిపారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రెండు సంవత్సరాల అనంతరం తిరుమల...
Slider చిత్తూరు

సీఎం జగన్ కుప్పం పర్యటన ఎలా సాగింది?

Satyam NEWS
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కుప్పం పర్యటనకు వస్తున్నారంటే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. మరీ ముఖ్యంగా కుప్పం నియోజకవర్గ ప్రజలు తమ ప్రాంతానికి జగన్ వస్తున్నాడు నిధుల వర్షం కురిపిస్తాడని భావించారు....
Slider చిత్తూరు

అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్ చైర్ పర్సన్ గా డాక్టర్ కృష్ణ ప్రశాంతి

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్ ఆఫ్ ఇండియా(AP API CHAIR PERSON) చైర్ పర్సన్ గా ప్రముఖ వైద్యురాలు ఫిజీషియన్ కృష్ణ ప్రశాంతి ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అభినందనీయం అని రాయలసీమ...
Slider చిత్తూరు

తిరుమల  ఘాట్ లో ఎలక్ట్రిక్ బస్సు ట్రయల్ రన్

Satyam NEWS
పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్య నియంత్రణకు రాష్ట్ర ఎపిఎస్ ఆర్టీసీ ఒక అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా ట్రయల్ రన్ కోసం మొదటి ఎలక్ట్రిక్  బస్సు తిరుమలకు చేరుకొంది. ట్రయల్ రన్ నిమిత్తం...
Slider చిత్తూరు

రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి చర్యలు

Satyam NEWS
రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధిపై జరిగిన సమావేశంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు. రేణిగుంట విమానాశ్రయ అభివృద్ధిపై సుమారు గంటన్నర పాటు కొనసాగిన సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ప్రధానంగా అంతర్జాతీయ...