29.7 C
Hyderabad
May 2, 2024 04: 54 AM

Category : చిత్తూరు

Slider చిత్తూరు

ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అరెస్టు

Satyam NEWS
ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాగభూషణంను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో నాగభూషణం తో పాటు మరో 8మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు...
Slider చిత్తూరు

అలిపిరి జూ పార్క్ రోడ్ లో స్టార్ హోటల్ కు అనుమతి వద్దు

Satyam NEWS
తిరుమల శ్రీవారి శేషాచలం కొండను ఆనుకొని జూపార్క్ సైన్స్ సెంటర్ ల మధ్యలో ఏడు,ఐదు నక్షత్రాల హోటల్ ల నిర్మాణం చేపడితే పవిత్రతతో పాటు ముఖ్యంగా భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని రాయలసీమ...
Slider చిత్తూరు

చేనేత రంగ విద్యుత్ సమస్యలు తీర్చాలని మంత్రికి వినతి పత్రం

Satyam NEWS
చిత్తూరు, తిరుపతి జిల్లాలలో సుమారు రెండు లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధినిస్తున్న  వస్త్రరంగ పరిశ్రమ కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర సంక్షోభంలోకి చేరుకున్నదని, అందువల్ల తక్షణమే ఆ రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర...
Slider చిత్తూరు

వైయస్సార్ వాహనమిత్ర కార్యక్రమం లో మంత్రి ఆర్కే రోజా

Satyam NEWS
తిరుపతి జిల్లా “వైయస్సార్ వాహనమిత్ర ” 4వ విడత పంపిణీ కార్యక్రమం లో పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల క్రీడా శాఖా మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈరోజు తిరుపతి కలెక్టర్ కార్యాలయ...
Slider చిత్తూరు

శ్రీ కపిలేశ్వరాలయంలో వేడుక‌గా ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌

Satyam NEWS
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జ‌రుగుతున్న పవిత్రోత్సవాల్లో రెండో రోజైన సోమ‌వారం వేడుక‌గా గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ జ‌రిగింది. ఇందులో భాగంగా ఉద‌యం 8 నుండి 11 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల పూజ‌, హోమం,...
Slider చిత్తూరు

బలిజ కులస్తులు రాజ్యాధికారం కోసం పోరాడాలి

Satyam NEWS
వచ్చే  ఎన్నికల్లో  జనాభా ప్రాతిపదికనే  అన్ని  రాజకీయ పార్టీలు సీట్ల కేటాయింపులు జరపాలని గ్రేటర్ రాయలసీమ బలిజ ప్రముఖులు  డిమాండ్ చేశారు.  ఆదివారం తిరుపతిలో  గ్రేటర్  రాయలసీమ బలిజ సమన్వయ సమితి సమావేశం జరిగింది....
Slider చిత్తూరు

చంద్రబాబు వేలుకు ఉంగరం…. ఎందుకో వివరించిన అధినేత

Satyam NEWS
సాధారణంగా కనిపించే చంద్రబాబు..తన వేలుకు ఉంగరం ధరించడం కార్యకర్తల్లో ఆసక్తి కలిగించింది. ఇదే అంశాన్ని రాజంపేట నియోజకవర్గ సమీక్ష సందర్భంగా తెదేపా కార్యకర్తలు అధినేతను ప్రశ్నించారు. దాంతో ఆ ఉంగరం ప్రత్యేకతను చంద్రబాబు వివరించారు....
Slider చిత్తూరు

జగన్ చర్యలతో అప్పుల కుప్పగా మారిన ఆంధ్రప్రదేశ్

Satyam NEWS
తన మూడేళ్ల పాలనలో జగన్ 8 లక్షల కోట్ల అప్పులు చేశారని ఒక్కొ ఇంటిపై 7 లక్షల కోట్ల అప్పు ఉందని మదనపల్లె మహానాడు సభలో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు...
Slider చిత్తూరు

జూలై 6న ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ

Satyam NEWS
తిరుపతి శ్రీవేంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన ఒక సంవత్సరం పాటు బోధించేందుకు ఉన్నతశ్రేణి బోధనా సిబ్బంది పోస్టులకు జూలై 6వ తేదీన వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ జరుగనుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్‌ ధ్రువపత్రాలతోపాటు...
Slider చిత్తూరు

మళ్లీ ప్రజల మధ్యకు వస్తున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

Satyam NEWS
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి కలికిరిలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాదు నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో కలికిరి రహదారులు, భవనాల శాఖ అతిధి గృహానికి...