31.2 C
Hyderabad
May 2, 2024 23: 49 PM

Category : ఆంధ్రప్రదేశ్

Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తివేత

Satyam NEWS
కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ వస్తుండటంతో శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరిపోయింది. జలాశయానికి పూర్తి స్థాయి రావడంతో శుక్రవారం సాయంత్రం నాలుగు గేట్లను ఎత్తారు. ఈ సందర్భంగా ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌,...
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం ముఖ్యంశాలు

అమెరికా వెళ్తున్నావా?వెళ్లిరా, ఆరోగ్యమస్తు

Satyam NEWS
ఈ తెలుగుదేశానికి ఏమైంది? ఒకరికి వంటి నొప్పి… మరొకరికి పంటి నొప్పి… చిన్న నొప్పులకు కూడా విదేశాలకే వెళ్తున్నారు? ఎందుకు? ఏం జరుగుతున్నది? వామ్మో క్వశ్చన్లు ఆపి ఆన్సర్లు చెబుతారా? లేదా? చెబుతా ఉండండి....
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

ఓ రమేషా, ఏందయ్యా శకలు పోతున్నావ్?

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ నుంచి జెంప్ చేసి బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యుడు సి ఎం రమేష్ ఢిల్లీలో ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు అని అంత నీరసంగా అడుగుతారేంటండీ. ఆయనే ఇప్పుడు బిజెపి జాతీయ...
Slider ఆంధ్రప్రదేశ్

నిర్మలాసీతారామన్ తో సీఎం జగన్ భేటీ

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హస్తినలో బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలనే అజెండాతో కేంద్రంలోని పెద్దలను కలుస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి...
Slider ఆంధ్రప్రదేశ్

ప్రమాద అంచుల్లో పోలవరం

Satyam NEWS
రోజు రోజుకు పెరుగుతున్న గోదావరి వరద పోలవరం మండలాన్ని వణికిస్తోంది. ఇప్పటికే అనేక గిరిజన గ్రామాలను ముంచెత్తింది. గత 10 రోజులుగా అన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. గోదావరి వరద  ఉదృతంగా ప్రవహించడంతో ...
Slider ఆంధ్రప్రదేశ్

కృష్ణానదిలో అనూహ్యంగా రెట్టింపైన వరద

Satyam NEWS
కృష్ణమ్మకు అనూహ్యంగా వరద నీరు పెరిగింది. దాంతో నాగార్జున సాగర్ కు వరద రెట్టింపైంది. 80 వేల క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ రిజర్వాయర్ కు చేరుతోంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్...
Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

సుష్మా మృతికి కేసీఆర్, జగన్, చంద్రబాబు సంతాపం

Satyam NEWS
మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హఠాన్మరణానికి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు తీవ్ర సంతాపం ప్రకటించారు. వివిధ హోదాల్లో సుష్మా స్వరాజ్ దేశానికి చేసిన...
Slider ఆంధ్రప్రదేశ్

ఒకేదేశం, ఒకే జెండా మాదీ అదే నినాదం

Satyam NEWS
జమ్ము కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఒకే దేశం, ఒకే జెండా నినాదం మంచిదేనని ఆ నిర్ణయం తమకు సమ్మతమేనని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. ...
Slider ఆంధ్రప్రదేశ్

ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ భేటీ

Satyam NEWS
ప్రధాని నరేంద్రమోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సాయం ప్రధాన అజెండాగా సీఎం జగన్ రెండు రోజులపాటు ఢిల్లీ పర్యటన చేపట్టారు. అందులో భాగంగా ప్రధాని...
Slider ఆంధ్రప్రదేశ్

ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

Satyam NEWS
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 12.1 అడుగులు ఎత్తులో ధవళేశ్వరం బేరేజీ వద్ద వరద నీరు ప్రవహిస్తోంది. దాంతో బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. ధవళేశ్వరానికి ఇన్ ఫ్లో తగ్గుతున్నా...