29.7 C
Hyderabad
May 4, 2024 05: 18 AM

Category : ఆంధ్రప్రదేశ్

Slider ఆంధ్రప్రదేశ్

స్టూడెంట్స్ గ్యాంగ్ వార్ :ఒకరి హత్య

Satyam NEWS
స్టూడెంట్స్ గ్యాంగ్ వార్ తిరుపతిలో ఒకరి హత్యకు దారితీసింది. తిరుపతిలోని చదలవాడ డిగ్రీ కాలేజీలో  చదువుతున్న కొందరు విద్యార్ధుల మధ్య వార్ నెలకొన్నది దాంతో డిగ్రీ   ఫైనల్ ఇయర్ డిగ్రీ చేస్తున్న ద్వారకనాథ్ అనే...
Slider ఆంధ్రప్రదేశ్

వై ఎస్ ఆర్ కాంగ్రెస్, టిడిపి ఒకే బాట

Satyam NEWS
ప్రధాని నరేంద్ర మోడీ మాయా జాలం ఏమిటో కానీ ఉప్పు నిప్పుగా ఉండే వై స్ ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు ఒకే గీతం పాడాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి దగ్గర...
Slider ఆంధ్రప్రదేశ్

సహాయ కార్యక్రమాల్లో జాప్యం వద్దు: సిఎం జగన్

Satyam NEWS
గోదావరి వరదల నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మోహన్ రెడ్డి తన నివాసంలో మంత్రులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముంపు బాధితులకు ఉదారంగా సహాయం అందించాలని ఆయన ఆదేశించారు. నిత్యావసర...
Slider ఆంధ్రప్రదేశ్ జాతీయం

శ్రీనగర్ నిట్ తెలుగు విద్యార్థులకు స్వాగతం

Satyam NEWS
జమ్మూ నుంచి అండమాన్ ఎక్సప్రెస్ లో న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ కు చేరుకున్న శ్రీనగర్ నిట్ తెలుగు విద్యార్థులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున ఎపి భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్,...
Slider ఆంధ్రప్రదేశ్

ముంపు ప్రాంతాలకు పునరావాస కేంద్రాలు

Satyam NEWS
పశ్చిమ గోదావరి జిల్లా వరద ముంపు ప్రభావిత లంక  గ్రామాలలో ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ చర్యలు చేపడుతుందని నర్సాపురం పార్లమెంట్  సభ్యులు రఘురామకృష్టం రాజు  హామీ ఇచ్చారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ...
Slider ఆంధ్రప్రదేశ్

బిక్కు బిక్కు మంటున్న లంక గ్రామాల ప్రజలు

Satyam NEWS
గోదావరి ఉగ్రరూపం దాల్చటంతో తూర్పు గోదావరి జిల్లాలోని ముంపు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. శబరి, ఇంద్రావతి జలాశయాల నుంచి భారీగా నీరు విడుదల చేస్తుండటంతో ప్రవాహం అంతకంతకూ జోరందుకుంటోంది. తూర్పు మన్యంలోని దేవీపట్నం...
Slider ఆంధ్రప్రదేశ్

వరదలపై సీఎం ఆరా: అధికారులూ అప్రమత్తంగా ఉండండి

Satyam NEWS
వరద ఉధృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలోని ప్రస్తుత పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జెరూసలేంలో పర్యటనలో ఉన్న సీఎం ఉభయోగదావరి జిల్లాలో గోదావరి నది ఉధృతంగా...
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

చంద్రబాబుకు అమెరికాలో వైద్య పరీక్షలు

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. యూఎస్ పర్యటనలో ఉన్న ఆయన మిన్నెసోట రాష్ట్రంలోని మేయో క్లినిక్‌లో టెస్టులు పూర్తి అయ్యాయి.జూలై 28న రాత్రి అమెరికా...
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

లోకేష్ కు టిడిపి పగ్గాలు?

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ నిర్వహణ బాధ్యతను తన కుమారుడికి అప్పగించేసేయాలని టిడిపి జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు యోచిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి తన వయసు మీరిపోతున్నందున ఇప్పటి నుంచే లోకేష్ ను తయారు చేసుకోవాలని ఆయన...
Slider ఆంధ్రప్రదేశ్

ప్రజల్ని ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోను

Satyam NEWS
వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తే హ‌ర్షిస్తాం. ప్ర‌జ‌ల‌ను ఇబ్బందులు పెడితే మాత్రం చూస్తూ ఊరుకోం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. కొత్త ప్ర‌భుత్వానికి 100 రోజులు...