ఆలయానికి, సంఘ భవనానికి భూమి పూజ చేసిన మంత్రి
నిర్మల్ పట్టణంలోని వార్డు నంబర్ 8 కురన్నపేట్ లో రూ.30 లక్షలతో నూతనంగా నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి,రూ.10 లక్షలతో నిర్మించనున్న కురన్నపేట్ గంగపుత్ర సంఘ భవనానికి బుధవారం రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్...