కాంగ్రెస్ పాలన లో అభివృద్ధి కొంటుపడిందని నాచారం డివిజన్ కార్పొరేటర్ జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ శాంతి సాయి జన్ శేఖర్ అన్నారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా హనుమాన్ నగర్ బాబా నగర్...
తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెస్ నరహరి తెలంగాణ రాష్ట్రంలో సంచార జాతులను గుర్తించి 36 కులాలను ఓక్కే గొడుగు కిందికి తెచ్చి ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్...
అర్హులైన వారందరికీ బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలన్ని అందేలా కృషి చేస్తానని ఉప్పల్ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధిలో నెంబర్ వన్ గా...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభ మంగళవారం(17వ తేదీ) ఎల్.బి.స్టేడియంలో ఉన్నందున ఆ మార్గంలో ఉన్న ఎన్టీఆర్ గార్డెన్, లుంబిని పార్కులను మంగళవారం మూసివేయనున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ)...
కుల సంఘాలకు బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడిందనీ, సి ఏం కేసీఆర్ నాయకత్వంలో అన్ని కుల సంక్షేమ సంఘాలకు న్యాయం జరిగిందని ఉప్పల్ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్...
ఉప్పల్లో బండారి లక్ష్మారెడ్డి గెలుపు ఖాయం అని, అభివృద్ధి పథకాలే బండారి లక్ష్మారెడ్డి గెలుపుకు దోహద పడతాయని రామంతాపూర్ మాజీ కార్పరేటర్ గంథం జొత్స్నా నాగేశ్వరావు అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి ఉప్పల్...
బీఆర్ఎస్ కే తమ మద్దతు అని పేర్కొన్న వాకర్స్ శుక్రవారం ఉదయం అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి ఎంసి హెచ్ ప్లేగ్రౌండ్, ...
బండారి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా హెచ్.బి కాలనీ ముస్లీమ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలో లేకుండానే అడిగినవన్నీ అమలు చేస్తున్న బిఅర్ఎస్ పార్టీ కారు గుర్తుకు...
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఐటి విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న సలాకపురి రాకేష్ కు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం లో తను వ్రాసిన థీసిస్ కు...
JNTUH కూకట్ పల్లిలో బుధవారం JNTUH ప్రోటెక్షన్ ఫోర్స్ ఆధ్యర్యంలో మౌలిక వసతులను అభివృద్ధి చేయటం తో పాటే, విద్యార్థులకు మార్కెట్ అవసరాలకనుగుణంగా తగిన నైపుణ్యాల కోసం శిక్షణ నిచ్చేందుకు సెమినార్ లను నిర్వహించి,...