29.7 C
Hyderabad
May 6, 2024 03: 23 AM

Category : ప్రపంచం

Slider ప్రపంచం

నేడు బ్రిటన్ ప్రధాని రాజీనామా చేసే అవకాశం

Satyam NEWS
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈరోజు రాజీనామా చేసే అవకాశం ఉంది. అయితే రాజీనామా చేసే ముందు ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ రాత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో జాన్సన్ తన...
Slider ప్రపంచం

Gun culture: బాల్యాన్ని హత్య చేస్తున్న అమెరికా తుపాకి

Satyam NEWS
అమెరికాలోని చికాగోలో సోమవారం జరిగిన కాల్పుల ఘటన మరోసారి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇక్కడి హైలాండ్ పార్క్ వద్ద స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందగా, 57...
Slider ప్రపంచం

టైలర్ గొంతు కోసిన వాళ్లు దావత్-ఏ-ఇస్లామీ టెర్రరిస్టులు

Satyam NEWS
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న టైలర్ కన్హయ్యలాల్ హత్య కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ ఫొటోను తన సామాజిక మాధ్యమానికి వాడుకున్న కన్హయ్య లాల్ ను...
Slider ప్రపంచం

భారత్ పాక్ మధ్య కమాండర్ స్థాయి సరిహద్దు చర్చలు

Satyam NEWS
మంగళవారం రాజస్థాన్‌లో భారత్, పాకిస్తాన్ సరిహద్దు దళాల మధ్య గ్రౌండ్ కమాండర్ స్థాయి సమావేశం జరిగింది. ఈ మేరకు బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి బుధవారం వెల్లడించారు. మంగళవారం రాష్ట్రంలోని బార్మర్ జిల్లాలోని మునబావోలో ఈ...
Slider ప్రపంచం

నేడు ఎలోన్ మస్క్ 51వ పుట్టిన రోజు

Satyam NEWS
టెస్లా CEO, ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలోన్ మస్క్ 51వ పుట్టినరోజు నేడు. తన వృత్తి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూసి తీవ్ర విమర్శలను కూడా ఎదుర్కొన్న ఎలోన్ మస్క్ ఉన్నత శిఖరాలకు చేరాడు....
Slider ప్రపంచం

జర్మనీలో నరేంద్ర మోడీ: ‘‘భారత్ వెలిగిపోతున్నది’’

Satyam NEWS
జీ-7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీకి వెళ్లారు. మ్యూనిచ్‌లో ప్రధాని మోదీకి విదేశీ భారతీయులు స్వాగతం పలికారు. కాగా, మ్యూనిచ్‌లో జరిగిన కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘‘మీ అందరి...
Slider ప్రపంచం

ముంబై ఉగ్రదాడుల ప్రధాన నిర్వాహకుడికి పాక్ లో శిక్ష

Satyam NEWS
26/11 ముంబై ఉగ్రదాడుల ప్రధాన నిర్వాహకుడు సాజిద్ మజీద్ మీర్‌కు పాకిస్థాన్ కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది.2008 ముంబై దాడుల ప్రధాన హ్యాండ్లర్‌ అయిన నిషేధిత లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) కార్యకర్త...
Slider ప్రపంచం

జీ 7 సదస్సులో పాల్గొనేందుకు వెళుతున్న మోడీ

Satyam NEWS
జర్మనీలో జరగనున్న రెండు రోజుల జీ-7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు రాత్రి బయలుదేరనున్నారు. సదస్సులో పాల్గొనే దేశాల అధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు, చర్చలు కూడా నిర్వహించనున్నారు. ఇది కాకుండా ఆయన...
Slider ప్రపంచం

అంతరిక్షంలో నేడు ఐదు గ్రహాల కవాతు

Satyam NEWS
మన ఊహల కంటే అంతరిక్షం చాలా రెట్లు అందంగా ఉంటుంది. అంతే కాదు అంతుచిక్కని రహస్యాలతో నిండి ఉంది. అక్కడ ప్రతిరోజూ ఏదో ఒక రహస్యమైన ఖగోళ సంఘటనలు జరుగుతాయి. వీటిలో కొన్నింటిని మాత్రమే...
Slider ప్రపంచం

బెలూచిస్తాన్ లో కార్మికుల శిబిరంపై ఉగ్రదాడి: ముగ్గురు మృతి

Satyam NEWS
పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్ రాష్ట్రంలోని హర్నాయ్ జిల్లాలోని కార్మికుల శిబిరంపై గుర్తుతెలియని ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. మూడు రోజుల క్రితం, క్యూటాలోని...