26.7 C
Hyderabad
April 27, 2024 07: 39 AM
Slider కడప

వై ఎస్ వివేకానందరెడ్డి కారు డ్రైవర్‌ను విచారించిన సీబీఐ

#viveka

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.

కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ అధికారులు నేడు మళ్లీ విచారణ ప్రారంభించారు.

ఈ కేసులో పలువురు అనుమానితులను సీబీఐ ఇప్పటికే విచారించింది.

ఈరోజు వివేకా కారు డ్రైవర్‌ దస్తగిరిని సీబీఐ అధికారులు విచారించారు.

గత ఏడాది విచారణ చేస్తున్న సమయంలో సీబీఐ అధికారులకు కరోనా సోకడంతో వారు విచారణను తాత్కాలికంగా నిలిపేసి వెళ్లిపోయారు.

మళ్లీ నేటి నుంచి తిరిగి విచారణ ప్రారంభించారు.

Related posts

అలిగేషన్‌:వారికి కేజ్రీవాల్ బిర్యానీలు పంచుతున్నారు

Satyam NEWS

పుష్ప సినిమాతో మంచి గుర్తింపు లభించింది: నటి అక్షర

Satyam NEWS

దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిన వాజపేయి

Satyam NEWS

Leave a Comment