28.7 C
Hyderabad
April 27, 2024 05: 00 AM
Slider జాతీయం

కాంట్ హెల్ప్:నౌకలోని భారతీయులను విడిపించలేం

central minister harshvardhan refused to save indians from japan boat

డైమండ్ ప్రిన్సెస్ విహార నౌకలోని భారతీయుల విడుదల విషయంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ చేతులెత్తేశాడు.కొవిడ్-19 వైరస్ నివారన పేరుతొ జపాన్ దేశం విహారనౌకలో నిర్బంధించిన 138 మంది భారతీయులను బయటకు తీసుకురాలేమని కేంద్రమంత్రి హర్షవర్థన్ స్పష్టం చేశారు. కొవిడ్ -19 వైరస్ సోకిన నేపథ్యంలో జపాన్ విహార నౌక అయిన డైమండ్ ప్రిన్సెస్ ను టోక్యో తీరంలోని యోకహామా వద్ద సముద్రంలోనే జపాన్ ప్రభుత్వం నిర్బంధించిందని, ఈ నౌకలో 3,711 మంది ఉన్నారని, వారిలో 138 మంది భారతీయులని మంత్రి చెప్పారు. కాగా మంత్రి వ్యాఖ్యలతో నౌకలో ఉన్న భారతీయుల కుటుంబాల్లో ఆందోళన నెలకుంది.

Related posts

ఓట్ల పండగ

Satyam NEWS

కొత్త సంవత్సరంలో సరికొత్త ఇండస్ట్రియల్ పాలసీ

Satyam NEWS

కడప నగరంలో ఏపీ డిప్యూటీ సీఎం పర్యటన

Satyam NEWS

Leave a Comment