29.7 C
Hyderabad
May 2, 2024 04: 57 AM
Slider గుంటూరు

తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో  క్రిస్మస్ వేడుకలు

#narachandrababu

క్రిస్మస్  వేడుకల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమం లో మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు, మాజీ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ మద్దిరాల ఇమ్మానుయేల్ (మ్యాని), పార్టీ సీనియర్ నేతలు, దళిత,క్రిస్టియన్ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఫర్ చేంజ్ :బ్రిటన్ లో నూతన వీసా ఇమిగ్రేషన్‌ విధానం

Satyam NEWS

ప్రవాస భారతీయుడు సమీర్ పెనకలపాటి భక్తి పూర్వక సమర్పణ అయోధ్య శ్రీరామ్ ఆల్బమ్

Satyam NEWS

తెలంగాణ లో పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంపు

Satyam NEWS

Leave a Comment