37.2 C
Hyderabad
April 30, 2024 11: 31 AM
Slider కరీంనగర్

వేముల వాడలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి

shivajee

ఛత్రపతి శివాజీ 390 జయంతి కార్యక్రమం వేములవాడలో ఘనంగా నిర్వహించారు. వేముల వాడలోని మూడవ వార్డు అయ్యోరిపల్లిలోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి పలువురు పూల మాల వేసి నివాళి అర్పించారు. మూడవ వార్డ్ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ నేతృత్వం లో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు వడిజె మల్లయ్య, వంగల రాజమల్లయ్య, ఉళ్లేందుల అంజయ్య, అరె సంఘం అధ్యక్షుడు వడిజె తిరుపతి నాయకులు కాతుబండ లింగయ్య, ఎన్ద్రియాల పిరయ్య, లింగంపల్లి శేఖర్, రాములు, ప్రశాంత్ పెద్దలు యువకులు పాల్గొన్నారు.

Related posts

అండాండపిండాండ బ్రహ్మాండనాయకుని దేవాలయ ప్రారంభోత్సవం

Satyam NEWS

హత్య కేసులో యావజ్జీవ శిక్ష విధించిన మహిళా జడ్జి…!

Satyam NEWS

Analysis: పల్లెకు పోదాం సాగును చేద్దాం ఛలో ఛలో

Satyam NEWS

Leave a Comment