23.7 C
Hyderabad
May 8, 2024 06: 08 AM
Slider కడప

సీఎం జగన్ పై చెక్ బౌన్స్ కేసు పెడతాం

#btechravi

ఇప్పటికీ సగం మంది లబ్ధిదారుల ఖాతాలో అమ్మఒడి డబ్బులు పడలేదని టిడిపి నేత మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. సీఎం జగన్ పై చెక్ బౌన్స్ కేసు పెడతామని చెప్పారు. కడప జిల్లా వేముల మండలంలో చక్రాయపేట, వేముల మండలం టిడిపి నేతల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీటెక్ రవి మాట్లాడారు. పంటల పరిహారం డబ్బులు కూడా చాలా మంది రైతులకు జమకాలేదని ఆరోపించారు. నిధులు విడుదల చేశామని సీఎం చెప్పినా.. ఇంకా డబ్బులు ఎందుకు పడలేదని బీటెక్ రవి ప్రశ్నించారు.

Related posts

మంద కృష్ణమాదిగతో ములుగు జిల్లా సాధన సమితి భేటీ

Satyam NEWS

మున్నూరు కాపుల భవన నిర్మాణానికి కృషి చేస్తా: సైదిరెడ్డి

Satyam NEWS

లాక్ డౌన్ జర్నలిస్టు పాస్ తో దొంగ సారా వ్యాపారం

Satyam NEWS

Leave a Comment