28.7 C
Hyderabad
April 26, 2024 09: 22 AM
Slider కృష్ణ

డోకిపర్రులో గోదాదేవి కల్యాణానికి హాజరైన చిరంజీవి దంపతులు

#chiranjevi

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సతీసమేతంగా కృష్ణా జిల్లా డోకిపర్రు విచ్చేశారు. ఇక్కడి వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా నిర్వహించిన గోదాదేవి కల్యాణోత్సవానికి హాజరయ్యారు. ఆలయ వర్గాలు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికాయి. గోదాదేవి కల్యాణం అనంతరం అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా, కల్యాణోత్సవానికి ప్రముఖ పారిశ్రామికవేత్త మేఘా కృష్ణారెడ్డి కుటుంబం కూడా హాజరైంది.

Related posts

ట్రోఫీ ని అందజేసిన మంత్రి పువ్వాడ

Murali Krishna

జర్నలిస్టులను ఆదుకోవాలని డిమాండ్

Satyam NEWS

మంత్రి బొత్స చేతులు మీదుగా వైఎస్సార్ 2వ విడత సంబరాలు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment