31.2 C
Hyderabad
May 3, 2024 02: 51 AM
Slider హైదరాబాద్

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన రజిత, రాగిణి

green 17

తెలంగాణ రాష్ట్ర సమితి  రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమానికి సినీ రంగం నుంచి విశేష స్పందన వస్తున్నది. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా లాంకో హిల్స్ లేక్ సమీపాన గల  ghmc పార్క్ నందు ప్రముఖ సినీ నటీమణులు రజిత, రాగిణి తదితరుల నేడు మొక్కలు నాటారు . ప్రకృతి ని కాపాడుకుని మానవ జాతి మనుగడకు మనవంతు సాయం చేసే అవకాశం ఇచ్చిన జోగినపల్లి సంతోష్ కి వారు ప్రత్యేక అభినందనలను తెలియచేసారు.

Related posts

ప్ర‌తినెలా మూడో శ‌నివారం ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌తో భేటీ

Satyam NEWS

న్యూ బిగినింగ్: బాధ్యతలు స్వీకరించిన సుధీర్ రెడ్డి

Satyam NEWS

వరదలపై సీఎం ఆరా: అధికారులూ అప్రమత్తంగా ఉండండి

Satyam NEWS

Leave a Comment