40.2 C
Hyderabad
April 28, 2024 15: 22 PM
Slider మహబూబ్ నగర్

కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ

#kalwakurthy

కాంగ్రెస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ మొదలై ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా వెళ్లండ మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మధ్య ఇంటి నిర్మాణ విషయంలో చిన్న ఘర్షణతో మొదలై ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. మండల కేంద్రంలో శిశుపాల్ రెడ్డి అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేస్తుండగా అట్టి నిర్మాణం అక్రమంగా చేస్తున్నారంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ దాడులలో సంజీవ్ యాదవ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Related posts

మాట తప్పి మడమ తిప్పిన సిఎం జగన్

Satyam NEWS

రాష్ట్రంలో పోర్టులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం

Satyam NEWS

నిర్మాణదశలో కూలిన వేములవాడ రెండో బ్రిడ్జి

Satyam NEWS

Leave a Comment