30.7 C
Hyderabad
April 29, 2024 03: 44 AM
ప్రత్యేకం

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

#YSJagan

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. పంచెకట్టు, తిరునామంతో శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు.

అనంతరం శ్రీవారి గరుడ వాహన సేవలో సీఎం జగన్ పాల్గొన్నారు. కాసేపటి క్రితమే ఆయన బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

Related posts

మర్డర్ కేసుల్లో నిందితులే మన బ్రాండ్ అంబాసిడర్లు?

Satyam NEWS

దేశాన్ని దోచుకుతింటున్న గుజారాతీలు

Satyam NEWS

ముఖ్యమంత్రి కార్యాలయంపై ముసురుకున్న మరో వివాదం

Satyam NEWS

Leave a Comment