31.2 C
Hyderabad
January 21, 2025 14: 29 PM
Slider తెలంగాణ

కాళేశ్వరం జలాలు చూసి పులకించిపోతున్న కేసీఆర్

kcr water

తన కలల ప్రాజెక్టు కాళేశ్వరం జలాలు ఎక్కడ కనిపించినా తెలంగాణ సిఎం కేసీఆర్ భావోద్వేగానికి లోనవుతున్నారు. తెలంగాణ నలుచెరగులా పారుతున్న కాళేశ్వరం జలాలను ఆయన తనివితీరా చూసుకుని మురిసిపోతున్నారు. నేడు ఆయన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారి దర్శనానికి బయలుదేరారు.

మార్గమధ్యంలో సిరిసిల్ల – తంగళ్లపల్లి వంతెనపై మానేరు నదిలో కాళేశ్వరం జలాలు కనిపించడంతో ఆయన అక్కడికక్కడే ఆగిపోయారు. తనివితీరా కాళేశ్వరం జలాలను చూసి గోదావరి మాతకు పూజలు చేసి జలహారతి ఇచ్చారు. సీఎం వెంట మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.

Related posts

విజయనగరం జిల్లా అధికారులతో కొత్త కలెక్టర్ భేటీ

Satyam NEWS

ఖమ్మంకు ఇన్నోవేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో అవార్డ్

mamatha

సీఎం కేసీఆర్ రైతు ద్రోహి

mamatha

Leave a Comment