36.2 C
Hyderabad
April 27, 2024 21: 35 PM
Slider హైదరాబాద్

పేదలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి సహాయ నిధి

#cmrelieffund

అనారోగ్యంతో బాధపడుతున్న కొందరికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందిన సహాయాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే  బేతి సుభాష్ రెడ్డి అందచేశారు. ఉప్పల్ నియోజకవర్గం హబ్సిగూడ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేడు జరిగిన ఈ కార్యక్రమంలో చిల్కానగర్ డివిజన్  కార్పొరేటర్   బన్నాల  గీత ప్రవీణ్ ముదిరాజ్ కూడా పాల్గొన్నారు.

చిల్కానగర్ డివిజన్ లబ్ధిదారులైన  బి. రాములు 60,000/- సి.హెచ్. స్రవంతి 42,000/-  ఎస్. దేవకమ్మ 20,000/- చర్లపల్లి డివిజన్ లబ్ధిదారులు బిక్షపతి 60,000/-  సాయి చరణ్ 60,000/-  శ్రీలత 40,000/- లకు  సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన ఎల్వోసీ లను ఎమ్మెల్యే అందజేశారు. ఈ  కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, బద్దం భాస్కర్ రెడ్డి, గరిక సుధాకర్, వి. బి. నరసింహ, పిట్టల నరేష్, గుడి మధుసూదన్ రెడ్డి ,బింగి శ్రీను, మేకల ముత్యం రెడ్డి,  జెసిబి రాజు,  రాజు యాదవ్ , బాజీ భాషా, సూరం శంకర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నల్లగొండ లో వినాయక మండపాలకు అనుమతి లేదు

Satyam NEWS

నూతన వధూవరులకు ఆర్కే ఆశీస్సులు

Satyam NEWS

శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామికి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడి ప్రత్యేక పూజలు

Satyam NEWS

Leave a Comment