30.7 C
Hyderabad
April 29, 2024 05: 24 AM
Slider ముఖ్యంశాలు

వైద్య కళాశాలలో తరగతులను ప్రారంభించనున్న సి‌ఎం

#medical college

తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన 8 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విద్యాబోధన తరగతులను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు  ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్ నుంచి ఆన్ లైన్ లో ఒకేసారి ప్రారంభించనున్నారు. తద్వారా సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, రామగుండం పట్టణాల్లోని 8 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎం‌బి‌బి‌ఎస్  తొలి విద్యాసంవత్సరం సీఎం కేసీఆర్  చేతుల మీదుగా ప్రారంభం కానున్నది.

Related posts

కోదండ రామునికి పద్మ శాలియుల పట్టు వస్త్రాలు

Satyam NEWS

నేచర్ క్యూర్ హాస్పిటల్ క్వారంటైన్ కేంద్రాన్ని పరిశీలించిన మేయర్

Satyam NEWS

విశ్వనాథ్‌ మృతి పట్ల మంత్రి పువ్వాడ అశ్రు నివాళి

Murali Krishna

Leave a Comment