40.2 C
Hyderabad
April 29, 2024 18: 35 PM
Slider తూర్పుగోదావరి

బహుజన వామపక్ష పోరాటయోధుడి కన్నమూత

malkipuram

పీడిత తాడిత ప్రజల విముక్తి కోసం నిరంతరం పోరాడిన యోధుడు కన్నుమూశాడు. దళిత బహుజన, వామపక్ష పార్టీలకు నాయకత్వం వహించిన  పోరాట యోధుడుగా పేరు పొందిన మల్కిపురం పూర్వ సర్పంచ్ భూపతి నారాయణ మూర్తి తన 99వ ఏట కన్నుమూశారు. ఈ రోజు తెల్లవారు ఝామున తూర్పు గోదావరి జిల్లా మల్కి పురం సమీపం లోని భూపతి వారి పేట లో ఆయన తుది శ్వాస విడిచారు. లాల్ – నీల్ శక్తుల ఐక్యతా భావనను దశాబ్దాల క్రితమే ప్రతిపాదించిన క్రాంతదర్శీ, బహు గ్రంథకర్త, హేతువాది, మల్కిపురం పూర్వ సర్పంచ్ భూపతి నారాయణ మూర్తి. ఆయన మరణంతో ఆ ప్రాంతం అంతా శోక సముద్రంలో మునిగిపోయింది.

Related posts

2న టీడీపీలో చేరబోతున్న వైసీపీ ఎంపి

Satyam NEWS

సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న మంత్రి సత్యవతి

Satyam NEWS

ఎలెక్ర్టిక్ షాక్:బస్సు కి విద్యుత్ షాక్ 6 గురి మృతి

Satyam NEWS

Leave a Comment