వనపర్తి జిల్లాలో 44 మందికి కరోనా ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వారు తెలిపారు.
వనపర్తి పట్టణంలోని వల్లభనగర్, ఎన్టీఆర్ కాలనీ, రాయిగడ్డ, పాతకోట, శంకర్ గంజ్, వెంగళరావునగర్, నందీహిల్స్, నాగవరం, రాంనగర్, కానయపల్లి, సంకిరెడ్డిపల్లి, శ్రీరంగపురం,ఆత్మకూరు, షాగాపురం, బునదిపురం, బలిజపల్లి, వెలుటూరు,పామిరెడ్డిపల్లి, అమరచింత,
విపనగండ్ల ప్రాంతాల్లో కరోన ఉన్నట్లు అధికారులు తెలిపారు. వనపర్తి పట్టణంలో ఎక్కువ సంఖ్యలో కరోనా ఉంది.