30.7 C
Hyderabad
April 29, 2024 07: 00 AM
Slider మహబూబ్ నగర్

వైద్య సిబ్బందికి మాస్కులు పంపిణీ చేసిన డాక్టర్ కరుణాకర్

#corona mask

నారాయణపేట జిల్లా కేంద్రంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశ వర్కర్స్ కు, వైద్య సిబ్బంది కి మంగళవారం రోజు సంతోషమ్మ ట్రస్ట్  ఆధ్వర్యంలో మాస్కులు ,శానిటైజర్స్ పంపిణీ చేశారు .

ఈ సందర్భంగా సంతోషమ్మ హాస్పిటల్ ట్రస్ట్  అధినేత డాక్టర్ జే డి కరుణాకర్ మాట్లాడుతూ కరోన  కష్టకాలంలో ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలను కాపాడుతున్న  ప్రాణదాత లకు తన వంతు సాయంగా శానిటైజర్స్  మస్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి సిఐటియు జిల్లా కార్యదర్శి బాల్ రామ్ డాక్టర్ మోనిష్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు శివశేషమ్మ, జయంతి,   ఆశాలు హైమావతి , అరుణ తదితరులు తో పాటు 50 మంది ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

పసుపు పై రాష్ట్రం ప్రతిపాదిస్తే కేంద్రం మద్దతు ధర

Satyam NEWS

డప్పు కొట్టే మీడియాతో అధికార పార్టీకే నష్టం

Satyam NEWS

ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన బాలకృష్ణ

Satyam NEWS

Leave a Comment