చర్చీలపై జరుగుతున్న దాడులపై ఆందోళన
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ రాయిచూర్ రోడ్ ఫాదర్స్ బంగ్లా ఎదురుగా ఉన్న షాలోమ్ ప్రార్థన మందిరం స్థలంలో క్రైస్తవులు ప్రార్ధనలు చేస్తుండగా కొందరు దౌర్జన్యం చేశారని సంబంధిత పాస్టర్స్ ఆరోపించారు. మతోన్మాద భజరంగ్...