Slider మహబూబ్ నగర్

నాగర్ కర్నూల్ జిల్లాలో రెండు కరోనా కేసులు

#Corona Positive

కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామానికి చెందిన ఒక రైతుకు పాజిటివ్ గా నిర్దారణ అయ్యిందని అతను హైదరాబాద్ యశోదా లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు నాగర్ కర్నూల్ డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ తెలిపారు. తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామ పరిధిలోని ఆర్సి తండాకు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

ఇతడు భూత్పూర్ ఎస్బిఐ బ్యాంకు లో క్యాషియర్ గా విధులు నిర్వహిస్తున్నాడు అని ఆయన తెలిపారు ఇద్దరూ వ్యక్తులకు సంబందించి ప్రైమరి కాంటాక్ట్ లను గుర్తిస్తున్నట్లు డీఎంహెచ్ఓ సుధాకర్ లాల్ తెలిపారు.

Related posts

త్వరలో అన్ని జిల్లాల్లో కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్ లు

Satyam NEWS

డివిజనల్ కార్యాలయాలు తరలింపు ఆపాలి: రాజంపేట జిల్లా సాధన సమితి

Satyam NEWS

తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో  క్రిస్మస్ వేడుకలు

Satyam NEWS

Leave a Comment