ఏపీ మరో 10 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం 190కి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చేరింది. అత్యధిక గా కృష్ణా, నెల్లూరు జిల్లాలో 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదు.
జిల్లాల వారిగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు: అనంతపురం 3, చిత్తూరు 10, ఈస్ట్ గోదావరి 11, గుంటూరు 26, కడప 23, కృష్ణా 32 కర్నూలు 4, నెల్లూరు 32, ప్రకాశం 19, శ్రీకాకుళం 0, విశాఖపట్నం 15, విజయనగరం 0, వెస్ట్ గోదావరి 15.